కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సోషియో ఫాంటసి చిత్రం డమరుకం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమవుతుంది. సెన్సార్ సభ్యులు యూ/ఎ సర్టిఫికేట్ అందించిన ఈ చిత్రంలో చివరి 45 నిముషాలు గ్రాఫిక్స్ వండర్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కంటెంట్ తో పాటుగా గ్రాఫిక్స్ బావుంటే ఆ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారని గతంలో అరుంధతి లాంటి సినిమాలు నిరూపించాయి. నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ 40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉన్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాద్ క్రేజీ కాంబినేషన్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఈ వారంలోనే వస్తుండటంతో బెట్టింగ్స్ కూడా మొదలయ్యాయి.
దసరాకి డమరుకం సెన్సేషన్ కానుందా?
దసరాకి డమరుకం సెన్సేషన్ కానుందా?
Published on Oct 13, 2012 9:57 AM IST
సంబంధిత సమాచారం
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘జాతి రత్నాలు’ ఫస్ట్ నవీన్ దగ్గరకి కాదట.. మొదటగా ఈ యంగ్ హీరోకి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?