గతంలో వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో – సిద్దార్థ్ హన్సిక తొలిసారి జతకట్టారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వీరిద్దరూ మళ్ళీ మరోసారి జతకడుతున్నారు. కుష్బూ సుందర్ నిర్మించనున్న ఈ సినిమాకి తమిళ్లో ‘తీయా వెలై సెయ్యనం కుమారు’ అనే టైటిల్ ని పెట్టారు ‘ చాలా కాలంగా సుందర్ గారితో పనిచెయ్యాలనుకుంటున్నాను. ఆ కోరిక ఇన్ని రోజులకి నెరవేరింది. అలాగే కమెడియన్ సంతానంతో కూడా కలిసి పనిచెయ్యాలనే కోరిక కూడా ఈ మూవీతో తీరనుంది. మరోసారి హన్సికతో కలిసి పనిచెయ్యనున్నాను. ఈ తమిళ సినిమాకి ‘తీయా వెలై సెయ్యనం కుమారు’ అనేది టైటిల్. సుందర్ గారికి నా కృతజ్ఞతలు అని’ సిద్దార్థ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇది కాకుండా సిద్దార్థ్ తన సొంత బ్యానర్ పై తనే హీరోగా రెండు సినిమాలను నిర్మించనున్నారు. ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
మళ్ళీ జతకడుతున్న సిద్దార్థ్ – హన్సిక
మళ్ళీ జతకడుతున్న సిద్దార్థ్ – హన్సిక
Published on Oct 26, 2012 3:25 PM IST
సంబంధిత సమాచారం
- బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మిరాయ్’.. రన్ టైమ్ ఎంతంటే..?
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?