మన టాలీవుడ్ సినిమా దగ్గర నుంచి వచ్చిన పాన్ ఇండియా ఇంకా పాన్ వరల్డ్ లెవెల్ సెన్సేషనల్ హిట్స్ సినిమాల్లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళివే ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ దర్శకునికి అంత పవర్ఫుల్ కథలని అందించే రచయిత తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కోసం కూడా అందరికీ తెలిసిందే.
మరి ఇలాంటి రచయితా తన కొడుకు, గ్లోబల్ దర్శకుడు రాజమౌళి వర్క్ కంటే డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ వర్క్ అంటే ఎంతో ఇష్టం అని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి లేటెస్ట్ గా పూరి జగన్నాథ్ అలాగే విజయేంద్ర ప్రసాద్ కలిసిన పిక్ ఒకటి బయటకి వచ్చి వైరల్ గా మారింది. వారితో పాటుగా నిర్మాత అలాగే నటి ఛార్మి కూడా కనిపిస్తుంది. దీనితో వీరి ముగ్గురు కలయిక ఇపుడు వైరల్ గా మారింది. మరి వీరి కలయిక వెనుక అసలు కారణం ఏంటి అనేది రివీల్ చేయనున్నాము.
Some moments stay etched in your heart forever…
Spending time with legendary Vijayendra Prasad Garu was one of those. His humility, wisdom, and clarity of thought were truly inspiring.#PuriJagannadh @CharmmeOfficial #PuriConnects pic.twitter.com/WVZB3tyWVO
— Puri Connects (@PuriConnects) May 30, 2025