రెబల్ డైరెక్టర్ లారెన్స్ మీద ఆ చిత్ర నిర్మాతలు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. వివరాల్లోకి వెళితే ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కిన రెబల్ సినిమా ఇటీవలే విడుదలైంది. విడుదలైన మొదటి వారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ ఆ తరువాత కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. అయితే ఈ చిత్రం మొదట 22.5 కోట్లతో పూర్తి చేస్తానని మాట ఇచ్చిన లారెన్స్ షూటింగ్ ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల సినిమా బడ్జెట్ 40 కోట్లు దాటిందని నిర్మాతలు జే. భగవాన్, జే. పుల్లా రావు చెబుతున్నారు. బడ్జెట్ భారీగా పెరగడం వల్ల తాము 5 కోట్లకు పైగా నష్టపోయామని వారు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. అయితే దీని పై లారెన్స్ వెర్షన్ మరోలా ఉంది. తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోగా తనకు ఇస్తానన్న రీమేక్ రైట్స్ తనకు తెలియకుండా అమ్మేశారని చిత్ర నిర్మాతల మీద దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసారు.
లారెన్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నిర్మాతలు
లారెన్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నిర్మాతలు
Published on Oct 15, 2012 12:36 PM IST
సంబంధిత సమాచారం
- బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మిరాయ్’.. రన్ టైమ్ ఎంతంటే..?
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?