రెబల్ డైరెక్టర్ లారెన్స్ మీద ఆ చిత్ర నిర్మాతలు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. వివరాల్లోకి వెళితే ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కిన రెబల్ సినిమా ఇటీవలే విడుదలైంది. విడుదలైన మొదటి వారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ ఆ తరువాత కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. అయితే ఈ చిత్రం మొదట 22.5 కోట్లతో పూర్తి చేస్తానని మాట ఇచ్చిన లారెన్స్ షూటింగ్ ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల సినిమా బడ్జెట్ 40 కోట్లు దాటిందని నిర్మాతలు జే. భగవాన్, జే. పుల్లా రావు చెబుతున్నారు. బడ్జెట్ భారీగా పెరగడం వల్ల తాము 5 కోట్లకు పైగా నష్టపోయామని వారు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. అయితే దీని పై లారెన్స్ వెర్షన్ మరోలా ఉంది. తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోగా తనకు ఇస్తానన్న రీమేక్ రైట్స్ తనకు తెలియకుండా అమ్మేశారని చిత్ర నిర్మాతల మీద దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసారు.
లారెన్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నిర్మాతలు
లారెన్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నిర్మాతలు
Published on Oct 15, 2012 12:36 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శివకార్తికేయన్ – ‘మదరాసి’ ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది..!
- గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ట్రైలర్ రిలీజ్
- టాక్.. ‘పెద్ది’ కూడా గ్లోబల్ లెవెల్ ప్లానింగ్?
- శీలావతి కోసం పుష్పరాజ్… సౌండింగ్ అదిరింది..!
- నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?
- లేటెస్ట్.. ‘కూలీ’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
- 300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!
- IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
- పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!
- ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!
- ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘కన్నప్ప’
- ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!
- అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్!
- ‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!
- వీడియో : కిష్కింధాపురి ట్రైలర్ (బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్)
- వీడియో : ఘాటీ రిలీజ్ గ్లింప్స్ (అనుష్క శెట్టి)