పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ మరియు అతని స్నేహితులు కలిసి చూసారు. పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ కూడా ఈ సినిమాలో ఉన్నారని తెలిసింది. ప్రసాద్ లాబ్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్ చాలా ఆవేశ పూరితంగా సాగుతుంది మరియు రెండు పాటలు ఉంటాయి. సెకండ్ హాఫ్ లో పొలిటికల్ మరియు పవన్ పంచ్ సన్నివేశాలతో సాగుతూ ఒక భారీ క్లైమాక్స్ తో సినిమాని ముగించారు. సెకండ్ హాఫ్ లో మూడు పాటలు వస్తాయి. ఈ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 18న విడుదల కానుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
రాంబాబు సినిమా చూసిన పూరి గ్యాంగ్
రాంబాబు సినిమా చూసిన పూరి గ్యాంగ్
Published on Oct 16, 2012 7:11 PM IST
సంబంధిత సమాచారం
- బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మిరాయ్’.. రన్ టైమ్ ఎంతంటే..?
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?