రామ్ చరణ్ సాయి కుమార్ తో పోరాడనున్నాడు అదేనండి వెండితెర మీద రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “ఎవడు” చిత్రం లో ప్రతినాయిక పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో సమంత మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రల లో నటిస్తున్నారు. 2010 లో వచ్చిన ప్రస్థానం చిత్రం తో మళ్ళి ఒకసారి తన నటనను రుజువు చేసుకునున్న సాయి కుమార్ ఈ చిత్రం లో కూడా నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 23 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.
సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?
సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?
Published on Feb 9, 2012 1:06 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?