రామ్ చరణ్ సాయి కుమార్ తో పోరాడనున్నాడు అదేనండి వెండితెర మీద రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “ఎవడు” చిత్రం లో ప్రతినాయిక పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో సమంత మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రల లో నటిస్తున్నారు. 2010 లో వచ్చిన ప్రస్థానం చిత్రం తో మళ్ళి ఒకసారి తన నటనను రుజువు చేసుకునున్న సాయి కుమార్ ఈ చిత్రం లో కూడా నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 23 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.
సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?
సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?
Published on Feb 9, 2012 1:06 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


