సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గత రెండు వారాలుగా గోవాలోని పలు అందమైన లోకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ నవంబర్ 1తో ముగియనుంది. కృతి సనన్ ఈ సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ మరియు డాషింగ్ గా కనిపించబోతున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సైకలాజికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజువల్స్ చాలా రిచ్ గా రావాలని ఈ సినిమాలో ఒక్క పాట కోసం సుమారు 3 కోట్ల రూపాయలతో ఒక సెట్ ని వేశారు. మహేష్ బాబు – సుకుమార్ – దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్వరలోనే ముగియనున్న మహేష్ గోవా ట్రిప్
త్వరలోనే ముగియనున్న మహేష్ గోవా ట్రిప్
Published on Oct 26, 2012 3:33 PM IST
సంబంధిత సమాచారం
- బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మిరాయ్’.. రన్ టైమ్ ఎంతంటే..?
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?