సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొత్త షెడ్యూల్ గోవాలో జరగనుందని ఇది వరకే తెలియజేశాం. ఈ షెడ్యూల్ ఈ రోజు నుంచి గోవాలో ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి జరిగే చిత్రీకరణలో మహేష్ బాబుతో పాటు తెలుగు తెరకు పరిచయం కానున్న కృతి సనన్ కూడా కలిసి నటించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకూ చేయని సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. మహేష్ బాబు- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని 2013 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సుకుమార్ టీంతో కలిసి గోవాలో చిందేయనున్న మహేష్
సుకుమార్ టీంతో కలిసి గోవాలో చిందేయనున్న మహేష్
Published on Oct 14, 2012 9:51 AM IST
సంబంధిత సమాచారం
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘జాతి రత్నాలు’ ఫస్ట్ నవీన్ దగ్గరకి కాదట.. మొదటగా ఈ యంగ్ హీరోకి
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- దుమ్ము లేపుతున్న ‘లిటిల్ హార్ట్స్’.. జాక్ పాటే.!
- బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్: సామాన్యులు, తారలు వీరే
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?