సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొత్త షెడ్యూల్ గోవాలో జరగనుందని ఇది వరకే తెలియజేశాం. ఈ షెడ్యూల్ ఈ రోజు నుంచి గోవాలో ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి జరిగే చిత్రీకరణలో మహేష్ బాబుతో పాటు తెలుగు తెరకు పరిచయం కానున్న కృతి సనన్ కూడా కలిసి నటించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకూ చేయని సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. మహేష్ బాబు- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని 2013 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సుకుమార్ టీంతో కలిసి గోవాలో చిందేయనున్న మహేష్
సుకుమార్ టీంతో కలిసి గోవాలో చిందేయనున్న మహేష్
Published on Oct 14, 2012 9:51 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శివకార్తికేయన్ – ‘మదరాసి’ ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది..!
- గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ట్రైలర్ రిలీజ్
- టాక్.. ‘పెద్ది’ కూడా గ్లోబల్ లెవెల్ ప్లానింగ్?
- శీలావతి కోసం పుష్పరాజ్… సౌండింగ్ అదిరింది..!
- నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?
- లేటెస్ట్.. ‘కూలీ’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
- 300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!
- IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
- పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!
- ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!
- ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘కన్నప్ప’
- ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!
- అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్!
- ‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!
- వీడియో : కిష్కింధాపురి ట్రైలర్ (బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్)
- వీడియో : ఘాటీ రిలీజ్ గ్లింప్స్ (అనుష్క శెట్టి)