రాధా మోహన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న చిత్రం “గౌరవం” దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్యాచ్ వర్క్ మరియు ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయింది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ హీరోగా పరిచయం అవుతున్నారు. కుల వ్యవస్థ మీద ఈ చిత్ర కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అల్లు శిరీష్ సరసన యామి గౌతం ఈ చిత్రంలో కనిపించనున్నారు. శ్రీ చరణ్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం పొల్లాచ్చిలో ఒక పాట మరియు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకు వచ్చింది. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రకాష్ రాజ్ డ్యూయట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
పూర్తి కావచ్చిన “గౌరవం” చిత్రీకరణ
పూర్తి కావచ్చిన “గౌరవం” చిత్రీకరణ
Published on Oct 15, 2012 7:45 PM IST
సంబంధిత సమాచారం
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘జాతి రత్నాలు’ ఫస్ట్ నవీన్ దగ్గరకి కాదట.. మొదటగా ఈ యంగ్ హీరోకి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?