ప్రిన్స్ మరియు శ్రీదివ్య ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “బస్ స్టాప్” ఆడియో విడుదల వేడుక శిల్పకళావేదికలో భారీ ఎత్తున జరుగుతుంది. గతంలో “ఈ రోజుల్లో” చిత్రాన్ని తెరకెక్కించిన మారుతీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియోని బాలకృష్ణ మరియు సమంత ఆవిష్కరించనున్నారు. ఆసక్తికరంగా గతంలో “ఈరోజుల్లో” చిత్ర ఆడియో ని అల్లు అర్జున్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ఆవిష్కరించారు.బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ కార్యక్రమానికి పలువురు పెద్దలు హాజరవుతున్నారు. సాయికుమార్ పంపాన,ఖన్నా,హసిక, అభి, గోపాల్ సాయి మరియు రావు రమేష్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది. ఈ చిత్రం కూడా విజయం సాదిస్తుంది అని మారుతీ ధీమాగా ఉన్నారు. జేబీ సంగీతం అందించిన ఈ చిత్రానికి జే ప్రభాకర్ సినిమాటోగ్రఫీ అందించారు..
బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల కానున్న “బస్ స్టాప్” ఆడియో
బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల కానున్న “బస్ స్టాప్” ఆడియో
Published on Oct 13, 2012 1:00 PM IST
సంబంధిత సమాచారం
- బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మిరాయ్’.. రన్ టైమ్ ఎంతంటే..?
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?