టాలీవుడ్ యంగ్ హంక్ దగ్గుబాటి రానా హీరోగా, ‘గమ్యం’మరియు ‘వేదం’ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆన్నీ అనుకున్న టైంకి పూర్తయితే ఈ సినిమాని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రానా సరసన నయనతార కథానాయికగా నటించారు. నయనతార ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. సమీరా రెడ్డి ఒక ఐటెం సాంగ్ లో మెరవనున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాని ఒకే సారి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాని ‘ఒన్గరం’ పేరుతో తమిళంలో విడుదల చేయాలనుకుంటున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి మరియు వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
దీపావళికి రానా వస్తాడా?
దీపావళికి రానా వస్తాడా?
Published on Oct 23, 2012 7:20 PM IST
సంబంధిత సమాచారం
- బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మిరాయ్’.. రన్ టైమ్ ఎంతంటే..?
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?