“ముగ్గురు” చిత్రంలో ఒకానొక కీలక పాత్ర పోషించిన సౌమ్య బోల్లప్రగడ వైజాగ్లో ఫిలిం స్కూల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వైజాగ్లో రామానాయుడు ఫిలిం స్టూడియోతో కలిసి స్కూల్ ప్రారంభిస్తున్నారు. సౌమ్య కొద్ది రోజుల క్రితం “అప్లాజ్ – ది థియేటర్ పీపుల్” అనే థియేటర్ గ్రూప్ ని స్థాపించారు ఈ గ్రూప్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా నిర్వహించింది.త్వరలో సౌమ్య ,శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రానున్న “పొగ” చిత్రంలో కనిపించనున్నారు. ఈ నటికీ దర్శకత్వం మీద చాలా ఆసక్తి ఉంది. గతంలో కోన వెంకట్ రచించిన ఇంగ్లీష్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
వైజాగ్లో ఫిలిం స్కూల్ ప్రారంభించనున్న నటి సౌమ్య
వైజాగ్లో ఫిలిం స్కూల్ ప్రారంభించనున్న నటి సౌమ్య
Published on Nov 20, 2012 12:43 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- యూత్ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’