“ముగ్గురు” చిత్రంలో ఒకానొక కీలక పాత్ర పోషించిన సౌమ్య బోల్లప్రగడ వైజాగ్లో ఫిలిం స్కూల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వైజాగ్లో రామానాయుడు ఫిలిం స్టూడియోతో కలిసి స్కూల్ ప్రారంభిస్తున్నారు. సౌమ్య కొద్ది రోజుల క్రితం “అప్లాజ్ – ది థియేటర్ పీపుల్” అనే థియేటర్ గ్రూప్ ని స్థాపించారు ఈ గ్రూప్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా నిర్వహించింది.త్వరలో సౌమ్య ,శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రానున్న “పొగ” చిత్రంలో కనిపించనున్నారు. ఈ నటికీ దర్శకత్వం మీద చాలా ఆసక్తి ఉంది. గతంలో కోన వెంకట్ రచించిన ఇంగ్లీష్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
వైజాగ్లో ఫిలిం స్కూల్ ప్రారంభించనున్న నటి సౌమ్య
వైజాగ్లో ఫిలిం స్కూల్ ప్రారంభించనున్న నటి సౌమ్య
Published on Nov 20, 2012 12:43 AM IST
సంబంధిత సమాచారం
- యూత్ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ‘బాలయ్య’ ఇంట్రో సీన్స్ కోసం కసరత్తులు !
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ఇంటర్వ్యూ : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – ‘కిష్కింధపురి’ థియేటర్స్లో అదిరిపోతుంది..!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో కన్నడ నటుడు ?
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!