దర్శకరత్న దాసరి నారాయణరావు గారి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన సిరి మీడియా వారు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులు దాదాపుగా 23 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచ్ డైలాగులకి అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ తోడైతే ప్రేక్షకులకు నవ్వుల పండగే. ఈ చిత్రంలో ఇలియానా హీరొయిన్ గా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బన్నీ చిత్ర పంపిణీ హక్కులు భారీ రేటుకు కొన్న సిరి మీడియా
బన్నీ చిత్ర పంపిణీ హక్కులు భారీ రేటుకు కొన్న సిరి మీడియా
Published on Feb 16, 2012 5:45 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే