
దర్శకరత్న దాసరి నారాయణరావు గారి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన సిరి మీడియా వారు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులు దాదాపుగా 23 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచ్ డైలాగులకి అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ తోడైతే ప్రేక్షకులకు నవ్వుల పండగే. ఈ చిత్రంలో ఇలియానా హీరొయిన్ గా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బన్నీ చిత్ర పంపిణీ హక్కులు భారీ రేటుకు కొన్న సిరి మీడియా
బన్నీ చిత్ర పంపిణీ హక్కులు భారీ రేటుకు కొన్న సిరి మీడియా
Published on Feb 16, 2012 5:45 PM IST
సంబంధిత సమాచారం
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
- ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్
- ‘గర్ల్ఫ్రెండ్’లో అందుకే దీక్షిత్ను హీరోగా పెట్టాను – రాహుల్ రవీంద్రన్
- ‘మొంథా’ తుపాను: 107 రైళ్లు, డజన్ల కొద్దీ విమాన సర్వీసులు రద్దు, కోస్తాంధ్ర అతలాకుతలం
- ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !

