రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో రానున్న “నాయక్” చిత్రం జనవరిలో విడుదలకు సిద్దమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 14న శిల్పకళా వేదిక నందు జరగనుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఈ రోజు పాటల ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేశారు. ఈ ఆల్బం ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని తమన్ ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. “నాయక్” చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఫైనల్ మిక్స్ పూర్తి చేసుకున్న “నాయక్” ఆడియో
ఫైనల్ మిక్స్ పూర్తి చేసుకున్న “నాయక్” ఆడియో
Published on Nov 29, 2012 4:03 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- యూత్ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’