యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా రాధా మోహన్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన ద్విబాషా చిత్రం ‘గౌరవం’ ఈ నెల 25న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆపివేశారు. నాగ చైతన్యకి ప్రస్తుతం కమర్షియల్ మసాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన హిట్స్ వచ్చేంత వరకు ప్రయోగాల జోలికి వెళ్లకూడదని నిరనయిన్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నాగార్జున తన స్వంత బ్యానర్ పై నిర్మించాలని భావించారు. రాధామోహన్ తీసే చిత్రాలు మనుషుల మనస్తత్వాలు వారి మనోభావాల మీద ఆధారపడి ఉంటాయి. ఎ సెంటర్స్ వారిని బాగా ఆకట్టుకున్నా సి సెంటర్స్ వారిపై మాత్రం ప్రభావం చూపించలేవు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
Published on Feb 15, 2012 4:20 PM IST
సంబంధిత సమాచారం
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే