యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా రాధా మోహన్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన ద్విబాషా చిత్రం ‘గౌరవం’ ఈ నెల 25న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆపివేశారు. నాగ చైతన్యకి ప్రస్తుతం కమర్షియల్ మసాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన హిట్స్ వచ్చేంత వరకు ప్రయోగాల జోలికి వెళ్లకూడదని నిరనయిన్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నాగార్జున తన స్వంత బ్యానర్ పై నిర్మించాలని భావించారు. రాధామోహన్ తీసే చిత్రాలు మనుషుల మనస్తత్వాలు వారి మనోభావాల మీద ఆధారపడి ఉంటాయి. ఎ సెంటర్స్ వారిని బాగా ఆకట్టుకున్నా సి సెంటర్స్ వారిపై మాత్రం ప్రభావం చూపించలేవు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
Published on Feb 15, 2012 4:20 PM IST
సంబంధిత సమాచారం
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- హిట్ కలయికను కలుపుతున్న త్రివిక్రమ్ ?
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?


