నిప్పు చిత్రం లో “రేయ్” చిత్ర టీజర్ విడుదల కాబోతుంది. రవి తేజ మరియు దీక్ష ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “నిప్పు” ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు మరియు వై వి ఎస్ చౌదరి నిర్మించారు. “రేయ్” చిత్రానికి వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న నిప్పు చిత్రం తో పాటు ఈ చిత్ర టీజర్ ప్రదర్శించాబోతున్నారు. ఈ చిత్రం లో చిరంజీవి అల్లుడు సాయి ధరం తేజ్ కథానాయకుడు గా చేస్తుండగా శుబ్ర అయ్యప్ప మరియు శ్రద్ద దాస్ ప్రధాన పాత్రలలో చేస్తున్నారు చిత్రీకరణ దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన భాగం హైదరాబాద్,అమెరికా ల లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
Published on Feb 16, 2012 8:58 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే