నిప్పు చిత్రం లో “రేయ్” చిత్ర టీజర్ విడుదల కాబోతుంది. రవి తేజ మరియు దీక్ష ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “నిప్పు” ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు మరియు వై వి ఎస్ చౌదరి నిర్మించారు. “రేయ్” చిత్రానికి వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న నిప్పు చిత్రం తో పాటు ఈ చిత్ర టీజర్ ప్రదర్శించాబోతున్నారు. ఈ చిత్రం లో చిరంజీవి అల్లుడు సాయి ధరం తేజ్ కథానాయకుడు గా చేస్తుండగా శుబ్ర అయ్యప్ప మరియు శ్రద్ద దాస్ ప్రధాన పాత్రలలో చేస్తున్నారు చిత్రీకరణ దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన భాగం హైదరాబాద్,అమెరికా ల లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
Published on Feb 16, 2012 8:58 PM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సూర్య!
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఇడ్లీ కొట్టు’
- పవన్ నెక్స్ట్ చిత్రానికి భారీ అడ్వాన్స్..?
- అందుకే స్లిమ్ అయ్యా – శ్రీలీల
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !


