నిప్పు చిత్రం లో “రేయ్” చిత్ర టీజర్ విడుదల కాబోతుంది. రవి తేజ మరియు దీక్ష ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “నిప్పు” ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు మరియు వై వి ఎస్ చౌదరి నిర్మించారు. “రేయ్” చిత్రానికి వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న నిప్పు చిత్రం తో పాటు ఈ చిత్ర టీజర్ ప్రదర్శించాబోతున్నారు. ఈ చిత్రం లో చిరంజీవి అల్లుడు సాయి ధరం తేజ్ కథానాయకుడు గా చేస్తుండగా శుబ్ర అయ్యప్ప మరియు శ్రద్ద దాస్ ప్రధాన పాత్రలలో చేస్తున్నారు చిత్రీకరణ దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన భాగం హైదరాబాద్,అమెరికా ల లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
Published on Feb 16, 2012 8:58 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


