కమల్ హాసన్ రజని కాంత్ తో కలిసి చెయ్యట్లేదు . ఈరోజు ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం కమల్ హాసన్ ఎప్పుడో ఆపేసిన “మరుద నాయగం” చిత్రం మళ్ళి మొదలు పెట్టినట్టు అందులో ఒక పాత్ర కోసం రజని కాంత్ ని సంప్రదించినట్టు పుకార్లు సృష్టించింది. కాని కమల హాసన్ మేనేజర్ కమల్ హాసన్ ఎటువంటి పత్రికకు ఇంటర్వ్యు ఇవ్వలేదు అని దృవీకరించారు. ఇలాంటి పుకార్లు గత పదిహేనేళ్ళుగా సాధారణం అయిపోయిందని కూడా అన్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం “విశ్వ రూపం” చిత్రాన్ని పూర్తి చెయ్యటం లో నిమగ్నమయి ఉన్నారు. దీని తరువాత ” తలైవన్ ఇర్రుకిన్డ్రాన్” చిత్రం లో చెయ్యనున్నారు ఈ చిత్రాన్ని ఆస్కార్ రవి చంద్రన్ నిర్మిస్తున్నారు.
కమల్ హాసన్ రజినీకాంత్ కలిసి నటించటం లేదు
కమల్ హాసన్ రజినీకాంత్ కలిసి నటించటం లేదు
Published on Feb 16, 2012 11:01 PM IST
సంబంధిత సమాచారం
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
- ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్
- ‘గర్ల్ఫ్రెండ్’లో అందుకే దీక్షిత్ను హీరోగా పెట్టాను – రాహుల్ రవీంద్రన్
- ‘మొంథా’ తుపాను: 107 రైళ్లు, డజన్ల కొద్దీ విమాన సర్వీసులు రద్దు, కోస్తాంధ్ర అతలాకుతలం
- ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !


