నాగార్జున, అనుష్క జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’ చిత్ర ఫస్ట్ కాపీ నిన్ననే చూశానని సినిమా చాల బాగా వచ్చిందని ఈ చిత్ర హీరో నాగార్జున అన్నారు. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ సినిమా చివర్లో వచ్చే 30 నిమిషాల గ్రాఫిక్స్ అధ్బుతంగా వచ్చాయి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ లార్డ్ అఫ్ ది రింగ్స్, మమ్మీ వంటి హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉన్నాయి. అలా అని కేవలం గ్రాఫిక్స్ వలనే సినిమా హిట్ అవుతుందని నేను చెప్పట్లేదు. హిందూ ఆచారాలకు బాగా చూపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే సీక్వెన్స్ కోసం అవసరం అని కెమెరామెన్ చోటా కే నాయుడు, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర గోదావరి యాసలో సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు అందరికీ నచ్చుతాయన్న నమ్మకంతో ఉన్నారు నాగార్జున.
చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి ప్రాణం : నాగార్జున
చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి ప్రాణం : నాగార్జున
Published on Oct 17, 2012 6:37 PM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్
- ఓటీటీలో రెండు వారాలుగా అదరగొడుతున్న ‘కింగ్డమ్’
- కొత్త బ్యానర్ లాంచ్ చేసిన శర్వానంద్.. వారికి గోల్డెన్ ఛాన్స్!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!