నాగార్జున, అనుష్క జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’ చిత్ర ఫస్ట్ కాపీ నిన్ననే చూశానని సినిమా చాల బాగా వచ్చిందని ఈ చిత్ర హీరో నాగార్జున అన్నారు. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ సినిమా చివర్లో వచ్చే 30 నిమిషాల గ్రాఫిక్స్ అధ్బుతంగా వచ్చాయి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ లార్డ్ అఫ్ ది రింగ్స్, మమ్మీ వంటి హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉన్నాయి. అలా అని కేవలం గ్రాఫిక్స్ వలనే సినిమా హిట్ అవుతుందని నేను చెప్పట్లేదు. హిందూ ఆచారాలకు బాగా చూపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే సీక్వెన్స్ కోసం అవసరం అని కెమెరామెన్ చోటా కే నాయుడు, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర గోదావరి యాసలో సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు అందరికీ నచ్చుతాయన్న నమ్మకంతో ఉన్నారు నాగార్జున.
చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి ప్రాణం : నాగార్జున
చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి ప్రాణం : నాగార్జున
Published on Oct 17, 2012 6:37 PM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!