అక్కినేని నాగార్జున ప్రముఖ నటుడే కాకుండా మంచి వ్యాపారవేత్త కూడా అయన పరిస్థితులకు బిన్నంగా ఆలోచించి తనకి నమ్మకం కలిగిన వాళ్ళతో చిత్రాలు చెయ్యడానికి ఎప్పుడూ వెనకాడరు. అయన ప్రస్తుతం పౌరాణికాల్లో మల్టీస్టారర్ చిత్రాన్లు చెయ్యాలని అనుకుంటున్నారు. ఇది పరిశ్రమకి మంచి తరుణం. “పాత రోజుల్లో లాగా ఇప్పటి స్టార్స్ కూడా పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలి “మహా భారతం” వంటి వాటిని ప్రస్తుతం చేస్తే చాలా బాగుంటుంది నేను అందులో మీసాలు ఉన్న ఏ పాత్ర చెయ్యడానికి అయినా సిద్దం” అని అన్నారు. అయన ఈ మధ్య 2011 నంది అవార్డ్స్లో “రాజన్న” చిత్రంకి గాను స్పెషల్ జ్యూరి అవార్డు గెలుచుకున్నారు. నాగార్జున నటించిన “డమరుకం” చిత్రం త్వరాలో విడుదల కానుంది. నాగార్జున మల్టీ స్టారర్ చిత్రానికి ఒప్పుకునేసారు ఇక ఎవరయినా దర్శకులు లేదా నిర్మాతలు ఇలాంటి కథతో వస్తారేమో చూడాలి.
పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలనుంది – నాగార్జున
పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలనుంది – నాగార్జున
Published on Oct 18, 2012 8:58 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
- కాలేజీలో అల్లరి చేస్తున్న రామ్.. పప్పీ షేమ్ సాంగ్ ప్రోమో అదిరింది..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ నే ఎగ్జైట్ చేసిన దేవీ లేటెస్ట్ సాంగ్!
- పిక్ టాక్ : సైమా వేదికపై పుష్ప-2 టీమ్ ‘తగ్గేదే లే’ మూమెంట్..!
- ఫోటో మూమెంట్: తన సైమా అవార్డుని ఫ్యాన్స్ కి అంకితమిచ్చిన ‘పుష్ప రాజ్’..
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!