
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘చిత్రం’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలకమైన సన్నివేశాలు మరియు ఒక పాట కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్రిషా మరియు కార్తీక హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్ రామారావు సమర్పిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని ఉగాది రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
పొల్లాచ్చిలో ఎన్టీఆర్ దమ్ము
పొల్లాచ్చిలో ఎన్టీఆర్ దమ్ము
Published on Feb 16, 2012 8:53 AM IST
సంబంధిత సమాచారం
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
- ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్
- ‘గర్ల్ఫ్రెండ్’లో అందుకే దీక్షిత్ను హీరోగా పెట్టాను – రాహుల్ రవీంద్రన్
- ‘మొంథా’ తుపాను: 107 రైళ్లు, డజన్ల కొద్దీ విమాన సర్వీసులు రద్దు, కోస్తాంధ్ర అతలాకుతలం
- ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !

