స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అమలా పాల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో రాబోతున్న “ఇద్దరు అమ్మాయిలతో” చిత్రం రేపు రామానాయుడు స్టూడియోస్లో చిత్రీకరణ లాంచనంగా మొదలుపెట్టుకోనుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం చిత్రీకరణ స్పెయిన్లో జరుపుకోనుంది కోట శ్రీనివాస రావు మరియు అలీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే బండ్ల గణేష్ ఖరీదయిన వజ్రపు లైటర్ ని పూరికి బహుమతిగా ఇచ్చారు. “జులాయి” చిత్ర విజయం తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి.
రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం
రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం
Published on Oct 16, 2012 10:42 PM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్
- ఓటీటీలో రెండు వారాలుగా అదరగొడుతున్న ‘కింగ్డమ్’
- కొత్త బ్యానర్ లాంచ్ చేసిన శర్వానంద్.. వారికి గోల్డెన్ ఛాన్స్!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!