స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అమలా పాల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో రాబోతున్న “ఇద్దరు అమ్మాయిలతో” చిత్రం రేపు రామానాయుడు స్టూడియోస్లో చిత్రీకరణ లాంచనంగా మొదలుపెట్టుకోనుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం చిత్రీకరణ స్పెయిన్లో జరుపుకోనుంది కోట శ్రీనివాస రావు మరియు అలీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే బండ్ల గణేష్ ఖరీదయిన వజ్రపు లైటర్ ని పూరికి బహుమతిగా ఇచ్చారు. “జులాయి” చిత్ర విజయం తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి.
రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం
రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం
Published on Oct 16, 2012 10:42 PM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!