ప్రముఖ హీరో భాను చందర్ తనయుడు జయంత్ హీరోగా ఒక చిత్రం రానుంది. గతంలో “చెడుగుడు” అనే చిత్రంతో హీరోగా పరిచయం అయిన జయంత్ ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలను చేస్తున్నారు. శ్రీహరి, నాగబాబు, జయంత్, సంజన ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్పీ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. భానురు నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్నిఫిబ్రవరి 14న విడుదల సన్నాహాలు చేస్తున్నారు
రెండో చిత్రం చేస్తున్న భాను చందర్ తనయుడు జయంత్
రెండో చిత్రం చేస్తున్న భాను చందర్ తనయుడు జయంత్
Published on Nov 20, 2012 1:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- యూత్ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’