‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి మరియు తెలంగాణా వాదులకి మధ్య జరుగుతున్న గొడవలు బాగా ఎక్కువయ్యాయి. తెలంగాణా వాదులు తెలంగాణా నినాదాలు చేసుకుంటూ ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడి ఫర్నిచర్, కంప్యూటర్లు మరియు నాలుగు కార్లను నాశనం చేసారు. ఈ సినిమనైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మరియు పూరి జగన్నాథ్ కలిసి అవసరమైతే అలాంటి సన్నివేశాలను తొలగిస్తామన్నారు. పగలగొట్టిన కార్లలో ఒకటి దిల్ రాజుది , ఒకటి పూరిది, ఒకటి దానయ్యది మరియు ఒకటి ఎడిటర్ కారు. ఈ విషయం పై కొత్త రూల్స్ తీసుకురావాలని ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ కొత్త రూల్స్ ఏమి ఉంటాయని ఎదురుచూస్తున్నాం. మాకు తెలియగానే ఈ చిత్ర పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
ధ్వంసమైన పూరి జగన్నాథ్ ఆఫీస్.!
ధ్వంసమైన పూరి జగన్నాథ్ ఆఫీస్.!
Published on Oct 19, 2012 3:31 PM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!