మన టాలీవుడ్లో ఒక సినిమా హిట్ అయితే తమ తర్వాతి సినిమాలకు అదే విధంగా పేర్లు పెట్టడం, హిట్ అయిన సినిమా తీసిన ఏరియాలోనే మళ్ళీ సినిమా తీయడం ఇలా రకరకాల సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. ఈ సెంటిమెంట్ ని హీరోలు, దర్శకులు మరియు నిర్మాతలు అని తేడా లేకుండా అందరూ ఫాలో అవుతున్నారు. తాజాగా ఇందులో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చేరారు. ఆయన మహేష్ బాబు తో తీసిన ‘బిజినెస్ మేన్’ సినిమాని నర్సీ పట్నంలో చూసారు. ఆప్పుడు ఆ సినిమా భారీ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఇదే సెంటిమెంట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి కూడా ఫాలో అవుతున్నారు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పూరి ఈ సినిమాని రేపు నర్సీ పట్నంలో ప్రేక్షకులతో కలిసి చూడనున్నారు. అందుకోసం ఆయన నర్సీ పట్నం బయలుదేరారు. ఈ సినిమా పై పూర్తి నమ్మకంతో ఉన్న పూరి జగన్నాథ్ కి తన సెంటిమెంట్ కూడా సాయపడి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.
‘బిజినెస్ మేన్’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న పూరి
‘బిజినెస్ మేన్’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న పూరి
Published on Oct 17, 2012 7:30 PM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!