యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “వారధి” ఇకనుండి “మిర్చి” గా మారనుంది. అదేనండి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “మిర్చి” అనే పేరు అయితే బాగుంటది అని ఈ పేరు ఎంచుకున్నారు. యు వి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం ఇప్పటికే చిత్రీకరణ జరిగింది ఇప్పుడు ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మధ్యనే రిచా మరియు ప్రభాస్ ల మీద ఒక పాటను చిత్రీకరించారు ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం జనవరిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రంతో కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఈయన చాలా చిత్రాలకు రచయితగా పని చేశారు.
మిర్చిగా రానున్న ప్రభాస్
మిర్చిగా రానున్న ప్రభాస్
Published on Oct 18, 2012 8:00 AM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!