రవితేజ-దీక్ష సేథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నిప్పు’ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. మిరపకాయ చిత్రం తరువాత దీక్షా సేథ్ మరోసారి రవితేజ సరసన నటిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే టర్కీలో పాటలు చిత్రీకరణ జరుపుకున్న నిప్పు చిత్రం జనవరి 13న విడుదల కాబోతుంది.
28న నిప్పు ఆడియో?
28న నిప్పు ఆడియో?
Published on Dec 26, 2011 4:30 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!