మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాయక్’. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ అక్టోబర్ 12 నుండి కోల్ కత్తాలో ప్రారంభం కానుంది. కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఈ చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. రామ్ చరణ్ మరియు అమలా పాల్ కలిసి బైక్ పై వచ్చి మల్టీప్లెక్స్ లో ‘గబ్బర్ సింగ్’ సినిమా చూసే సన్నివేశాలను నిన్న కొంపల్లిలో చిత్రీకరించారు. ఆ సన్నివేశాలతో హైదరాబాద్ జరుగుతున్న షెడ్యూల్ పూర్తయ్యింది. అక్టోబర్ 12న మొదలు కాబోయే షెడ్యూల్ కోసం త్వరలోనే ఈ చిత్ర టీం కోల్ కతాకు పయనం కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2013 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోసారి కోల్ కత్తా వెళ్లనున్న రామ్ చరణ్
మరోసారి కోల్ కత్తా వెళ్లనున్న రామ్ చరణ్
Published on Oct 7, 2012 6:12 PM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!