విభిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. గతంలో ‘రామాయణ’ అనే సినిమా తీస్తున్నట్లు చెప్పిన వర్మ ఈ సారి ముంబైలో 26/11 న జరిగిన ముష్కరుల దాడిపై ఒక సినిమా తీయబోతున్నట్లు ప్రకటన చేసారు. అక్కడ జరిగిన ప్రమదాన్నే కాకుండా ఆ ప్రమాదం వెనుక ఉన్న కారణాలని చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలిపారు. కసబ్ మరియు అతని టీం సభ్యులు ముంబైకి ఎలా వచ్చారు అమర్ సింగ్ సోలంకి మరియు ఇతర పోలీసు సిబ్బంది పరిస్థితిని ఎలా కంట్రోల్ చేసారు వంటి అంశాలు చూపించబోతున్నట్లు చెప్పారు. నూతన నటీ నటులతో త్వరలోనే ఈ సినిమా ప్రారంభించాబోతున్నట్లు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో తీయబోతున్నట్లు వర్మ చెప్పారు. వర్మ ఈ సినిమానైన
తన సహజ శైలిలో తీస్తారని ఆశిద్దాం. ఎందుకంటే నిజ జీవితంలో జరిగే నేరాలను తెరపై సరిగ్గా చూపించాలంటే వర్మ తర్వాతే ఎవరైనా.
26/11 ఉగ్రవాద దాడులపై సినిమా తీస్తా అంటున్న వర్
26/11 ఉగ్రవాద దాడులపై సినిమా తీస్తా అంటున్న వర్
Published on Dec 13, 2011 4:20 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?