విభిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. గతంలో ‘రామాయణ’ అనే సినిమా తీస్తున్నట్లు చెప్పిన వర్మ ఈ సారి ముంబైలో 26/11 న జరిగిన ముష్కరుల దాడిపై ఒక సినిమా తీయబోతున్నట్లు ప్రకటన చేసారు. అక్కడ జరిగిన ప్రమదాన్నే కాకుండా ఆ ప్రమాదం వెనుక ఉన్న కారణాలని చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలిపారు. కసబ్ మరియు అతని టీం సభ్యులు ముంబైకి ఎలా వచ్చారు అమర్ సింగ్ సోలంకి మరియు ఇతర పోలీసు సిబ్బంది పరిస్థితిని ఎలా కంట్రోల్ చేసారు వంటి అంశాలు చూపించబోతున్నట్లు చెప్పారు. నూతన నటీ నటులతో త్వరలోనే ఈ సినిమా ప్రారంభించాబోతున్నట్లు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో తీయబోతున్నట్లు వర్మ చెప్పారు. వర్మ ఈ సినిమానైన
తన సహజ శైలిలో తీస్తారని ఆశిద్దాం. ఎందుకంటే నిజ జీవితంలో జరిగే నేరాలను తెరపై సరిగ్గా చూపించాలంటే వర్మ తర్వాతే ఎవరైనా.
26/11 ఉగ్రవాద దాడులపై సినిమా తీస్తా అంటున్న వర్
26/11 ఉగ్రవాద దాడులపై సినిమా తీస్తా అంటున్న వర్
Published on Dec 13, 2011 4:20 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్.. 2025లోనే తోపు..!
- ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు.. ఎప్పుడంటే..?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!
- అందరి చూపులు అఖండ బ్లాస్ట్ పైనే..!
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై అగ్ని ప్రమాదం: కర్నూలు వద్ద బస్సు దగ్ధం, 20 మందికి పైగా మృతి
- ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’
- మరో సినిమాకు ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’


