అక్కినేని నాగార్జున బిజీ బిజీగా మారిపోయారు. ఆయన నటించిన రాజన్న చిత్రం డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆయన దశరద్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సంతోషం’ భారీ విజయం సాధించింది. ఇటీవలే దశరద్ దర్శకత్వలో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి.శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తారు. ప్రస్తుతం నాగార్జున శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వలో ‘డమరుకం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘షిర్డీ సాయి’ , రామ్ గోపాల్ వర్మ తీయబోయే ‘రామాయణం’ చిత్రాల్లో నటిస్తారు.
ఏప్రిల్ లో నాగార్జున-దశరద్ చిత్రం
ఏప్రిల్ లో నాగార్జున-దశరద్ చిత్రం
Published on Nov 30, 2011 1:57 AM IST
సంబంధిత సమాచారం
- మోహన్ లాల్ ‘వృషభ’ నుండి బిగ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
- విడాకులపై సమంత హాట్ కామెంట్స్..!
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- ఒకటి నిరాశ… మరొకటి భరోసా: కీలక సిరీస్ కోల్పోయిన మెన్ ఇన్ బ్లూ… ప్రపంచకప్లో సత్తా చాటిన మహిళా జట్టు
- పూరి నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్కు వచ్చేస్తోంది..!
- వంద కోట్లతో డ్యూడ్.. హ్యాట్రిక్ హిట్తో అల్లాడించిన ప్రదీప్
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ బర్త్డే స్పెషల్ : ఈ వీడియో చూస్తే గూస్బంప్స్ ఖాయం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టైటిల్ టీజ్తో హైప్ పెంచేసిన ప్రభాస్-హను
- అల్లు అర్జున్ రికార్డును మహేష్ బద్దలు కొడతాడా..?
- పోల్ : పెద్ది , ది ప్యారడైజ్ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే, మీరు ఏ సినిమా చూస్తారు..?
- మాస్ నెంబర్గా ‘సూపర్ డూపర్’ సాంగ్.. ఇక మాస్ జాతరే..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిన హను!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’