చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రానున్న అడ్వెంచర్ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్లో మొదలయ్యింది. ఈ తాజా షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలను మరియు కొన్ని ఇతర సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. గోపీచంద్ మరియు తాప్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం గతంలో లడక్ లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రం నిధిని కనుక్కోడానికి ఒక సాధారణ యువకుడి ప్రయాణం గురించి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్ మీద బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2013 మధ్యలో విడుదల కానుంది. గోపీచంద్ నటిస్తున్న చిత్రం ఇది ఒక్కటే తాప్సీ ప్రస్తుతం “గుండెల్లో గోదారి” చిత్ర విడుదల కోసం వేచి చూస్తుండగా కొన్ని చిత్రాలలో నటిస్తున్నారు.
క్లైమాక్స్ చిత్రీకరణలో గోపీచంద్ చిత్రం
క్లైమాక్స్ చిత్రీకరణలో గోపీచంద్ చిత్రం
Published on Dec 16, 2012 5:55 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!