విద్యా బాలన్ నటించిన ‘ది డర్టీ పిక్చర్’ చిత్రంపై పాకిస్తాన్ నిషేధం విధించింది. చిత్ర నిర్మాతలు డిసెంబరు 2న పాకిస్తాన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. ఆ దేశ సెన్సార్ సభ్యులతో కూడిన బృందం విడుదలకి నిరాకరించింది. చిత్ర నిర్మాతలు కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించారు. ఈ చిత్రం ప్రముఖ నటి ‘సిల్క్ స్మిత’ జీవిత కథ ఆధారంగా తీసారంటూ భారీగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో విద్యా బాలన్ నటించిన సన్నివేశాలు పాటలు మీడియాకు విడుదల చేయగా భారీ స్పందన లభిస్తోంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పలు భాషల్లో విడులవుతోంది. నసీరుద్దిన్ షా మరియు ఇమ్రాన్ హష్మి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
డర్టీ పిక్చర్ పై నిషేధం విధించిన పాకిస్తాన్
డర్టీ పిక్చర్ పై నిషేధం విధించిన పాకిస్తాన్
Published on Nov 30, 2011 4:01 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?