ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ నటిస్తున్న ‘అధినాయకుడు’ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా పడినట్లు విశ్వనీయవర్గాల సమాచారం. నిర్మాతలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధినాయకుడు చిత్రంలో బాలకృష్ణ సరసన లక్ష్మి రాయ్ మరియు సలోని నటిస్తున్నారు.
ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అధినాయకుడు చిత్రాన్ని పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తుండగా ఎమ్.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
మళ్లీ వాయిదా పడిన అధినాయకుడు?
మళ్లీ వాయిదా పడిన అధినాయకుడు?
Published on Dec 30, 2011 11:18 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!