నూతన నటీ నటులతో రవిబాబు తీసిన చిత్రం ‘నువ్విలా’. ఈ చిత్రం మంచి విజయం సాధించి నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. రవి బాబు గతంలో నూతన నటులతో ‘నచ్చావులే’ చిత్రం తీసి విజయం సాధించారు. ఆ చిత్రంలో తనీష్ మరియు మాధవీ లత లను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక నువ్విలా విషయానికి వస్తే హవీష్, అజయ్, ప్రసాద్ బార్వి, విజయ్ సాయి, యామి గౌతమ్, సరయు, రమ్య కొత్త నటులను పరిచయం చేసారు. నూతన నటులను ప్రోత్సహించే రామోజీ రావు గారు ఈ చిత్ర నిర్మాత. నువ్విలా మరియు నచ్చావులే రెండు చిత్రాలకు ఆయనే నిర్మించడం విశేషం. నువ్విలా చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
50 రోజులు పూర్తి చేసుకున్న నువ్విలా
50 రోజులు పూర్తి చేసుకున్న నువ్విలా
Published on Dec 22, 2011 11:38 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?