నూతన నటీ నటులతో రవిబాబు తీసిన చిత్రం ‘నువ్విలా’. ఈ చిత్రం మంచి విజయం సాధించి నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. రవి బాబు గతంలో నూతన నటులతో ‘నచ్చావులే’ చిత్రం తీసి విజయం సాధించారు. ఆ చిత్రంలో తనీష్ మరియు మాధవీ లత లను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక నువ్విలా విషయానికి వస్తే హవీష్, అజయ్, ప్రసాద్ బార్వి, విజయ్ సాయి, యామి గౌతమ్, సరయు, రమ్య కొత్త నటులను పరిచయం చేసారు. నూతన నటులను ప్రోత్సహించే రామోజీ రావు గారు ఈ చిత్ర నిర్మాత. నువ్విలా మరియు నచ్చావులే రెండు చిత్రాలకు ఆయనే నిర్మించడం విశేషం. నువ్విలా చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
50 రోజులు పూర్తి చేసుకున్న నువ్విలా
50 రోజులు పూర్తి చేసుకున్న నువ్విలా
Published on Dec 22, 2011 11:38 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- SSMB29 మ్యూజిక్ సెషన్స్ షురూ..!
- సైన్స్ ఫిక్షన్పై కన్నేసి ‘డ్యూడ్’ హీరో..?
- డ్యూడ్.. అక్కడ ఇంకా స్ట్రాంగ్..!
- రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే – నిర్మాత క్లారిటీ
- ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘ది గర్ల్ఫ్రెండ్’ ఓటీటీ రైట్స్
- అఖండ 2 బ్లాస్టింగ్ రోర్.. స్పీకర్లు జాగ్రత్త..!
- పోల్ : ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ ఎలా ఉంది..?
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’


