ఏ. ఆర్. రెహమాన్ మరియు గౌతం మీనన్ ల కలయిక లో వస్తున్న చిత్రం “ఏక్ దీవానా థా” ఆడియో విడుదలని తాజ్ మహాల్ దగ్గరలో ని అందమయిన ప్రాంతం లో చెయ్యాలి అని అనుకున్నారు. దీనికి పురావస్తు శాఖ వారు అనుమతిని నిరాకరించారు. గతం లో “మేరె బ్రదర్ కి దుల్హన్” చిత్ర నిర్మాణ సమయంలో ఈ ప్రదేశం పాక్షికంగా దెబ్బతినింది. అందువలన ఇంక ఎటువంటి సినిమా కార్యకలాపాలని ఈ ప్రదేశం లో అనుమతించము అని పురావస్తు శాఖ వారు పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియో విడుదలని ఆగ్రా లో ఒక హోటల్ లో నిర్వహిస్తున్నారు. “ఏక్ దీవానా థా” చిత్రం తెలుగు లో “ఏ మాయ చేసావే” చిత్రానికి రీమేక్. హిందీ లో ప్రతీక్ బబ్బర్ మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాబోయే సంవత్సరం జనవరి లో ఈ చిత్రం విడుదల కావచ్చని అనుకుంటున్నారు.
ఏ. ఆర్. రెహమాన్ ప్రదర్శన ని నిరాకరించిన పురావస్తు శాఖ
ఏ. ఆర్. రెహమాన్ ప్రదర్శన ని నిరాకరించిన పురావస్తు శాఖ
Published on Dec 20, 2011 8:21 PM IST
సంబంధిత సమాచారం
- వారందరికీ చిరంజీవి లీగల్ వార్నింగ్
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఫైనల్ గా మ్యాడ్ సీక్వెల్ లోకి ‘లోకి’
- ఎల్లమ్మ కోసం దేవిశ్రీ డ్యుయెల్ రోల్..?
- సెన్సార్ పూర్తి చేసేసుకున్న ‘మాస్ జాతర’.. ఇక జాతరే
- ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- కమల్, రజిని ప్రాజెక్ట్ కోసం క్రేజీ డైరెక్టర్?
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ‘కొత్త లోక చాప్టర్ 1’ ఓటీటీ స్ట్రీమింగ్ ఇంకెప్పుడు..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- అఖండ 2 బ్లాస్టింగ్ రోర్.. స్పీకర్లు జాగ్రత్త..!
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో


