ఇప్పటికే సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని సినిమాలు చూడటం తగ్గించిన ప్రేక్షకులకు చేదు వార్త. సినిమా థియేటర్ టికెట్ ధరలు మరోసారి పెరగబోతున్నాయి. సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి ప్రభుత్వాన్ని కలిసి టికెట్ ధర పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరగా ప్రభుత్వం ఈ విషయం పై ఒక కమిటీ వేసింది. గత సంవత్సర కాలం నుండి టికెట్ ధర పెంచాలని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వేసిన కమిటీ టికెట్ ధర పెంచాలా వద్దా, ఒకవేళ పెంచితే ఎంత పెంచాలి అనే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. విద్యుత్ చార్జీలు పెరగడం వల్ల టికెట్ ధర తప్పనిసరి పెంచాల్సి వస్తోందని ఎగ్జిబిటర్ల వాదన. టికెట్ ధర పెరిగితే సినిమా మళ్లీ మళ్లీ చూసే వారి సంఖ్య తగ్గిపోవడం మాత్రం ఖాయం.
సినిమా టికెట్ ధరలు పెరగబోతున్నాయా?
సినిమా టికెట్ ధరలు పెరగబోతున్నాయా?
Published on Nov 24, 2012 8:33 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- యూత్ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’