స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అమలా పాల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో రాబోతున్న “ఇద్దరు అమ్మాయిలతో” చిత్రం రేపు రామానాయుడు స్టూడియోస్లో చిత్రీకరణ లాంచనంగా మొదలుపెట్టుకోనుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం చిత్రీకరణ స్పెయిన్లో జరుపుకోనుంది కోట శ్రీనివాస రావు మరియు అలీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే బండ్ల గణేష్ ఖరీదయిన వజ్రపు లైటర్ ని పూరికి బహుమతిగా ఇచ్చారు. “జులాయి” చిత్ర విజయం తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి.
రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం
రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం
Published on Oct 16, 2012 10:42 PM IST
సంబంధిత సమాచారం
- దుమ్ము లేపుతున్న ‘లిటిల్ హార్ట్స్’.. జాక్ పాటే.!
- బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్: సామాన్యులు, తారలు వీరే
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో హీరోయిన్స్ క్యూట్ మూమెంట్స్!
- ‘మిరాయ్’లో AI విజువల్స్.. అందరి నోర్లు మూయించిన తేజ సజ్జ
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!