
సినిమా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ప్రస్తుతం తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫ్యామిలీ షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేష్, మహేష్ బాబు, సమంతా, ప్రకాష్ రాజ్, జయసుధ లపై ‘ఆరు అడుగుల అధగాడు వస్తాడే’ అనే పాట చిత్రీకరిస్తున్నారు. మార్చి 3 వరకు ఈ షెడ్యుల్ కొనసాగుతుంది. ఆ తరువాత హైదరాబాద్ తిరిగి వస్తారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అటు వెంకటేష్ అభిమానులు మరియు ఇటు మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఆత్రుతగా వేచి చూస్తున్నారు. మల్టి స్టారర్ చిత్రాలకు ఇది ట్రెండ్ సెట్టర్ గా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్యామిలీ సాంగ్ షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు
ఫ్యామిలీ సాంగ్ షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు
Published on Feb 21, 2012 8:46 AM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సూర్య!
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఇడ్లీ కొట్టు’
- పవన్ నెక్స్ట్ చిత్రానికి భారీ అడ్వాన్స్..?
- అందుకే స్లిమ్ అయ్యా – శ్రీలీల
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !

