నట కిరీటి రాజేంద్రప్రసాద్ మాస్టర్ భరత్ తో కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం పేరు ‘సినిమాకెల్దాం రండి’. ఈ చిత్రానికి ఎమ్.జి రెడ్డి దర్శకత్వం వహించగా పి.సునీత మరియు ఎన్. సీత కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తూ రవి బాబు, ఎమ్మెస్ నారాయణ, మాస్టర్ భరత్, రాజీవ్ కనకాల మరియు నాగినీడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చింది. శ్రవణ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.
సినిమాకెల్దాం రండి అంటున్న రాజేంద్ర ప్రసాద్
సినిమాకెల్దాం రండి అంటున్న రాజేంద్ర ప్రసాద్
Published on Jan 12, 2012 2:17 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్