నట కిరీటి రాజేంద్రప్రసాద్ మాస్టర్ భరత్ తో కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం పేరు ‘సినిమాకెల్దాం రండి’. ఈ చిత్రానికి ఎమ్.జి రెడ్డి దర్శకత్వం వహించగా పి.సునీత మరియు ఎన్. సీత కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తూ రవి బాబు, ఎమ్మెస్ నారాయణ, మాస్టర్ భరత్, రాజీవ్ కనకాల మరియు నాగినీడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చింది. శ్రవణ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.
సినిమాకెల్దాం రండి అంటున్న రాజేంద్ర ప్రసాద్
సినిమాకెల్దాం రండి అంటున్న రాజేంద్ర ప్రసాద్
Published on Jan 12, 2012 2:17 PM IST
సంబంధిత సమాచారం
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
- సంక్రాంతికి లింక్ లేదా? క్రేజీ థాట్ తో వెంకీమామ రోల్?
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఫ్యాన్స్ విమర్శల పై తమిళ డైరెక్టర్ స్పందన !
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!


