వై వి ఎస్ చౌదరి “రేయ్” చిత్ర తరువాతి షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. గత షెడ్యూల్ ని బ్యాంకాక్ లో డిసెంబర్ లో ముగించిన ఈ దర్శకుడు తన సమయం మొత్తం రవితేజ నటిస్తున “నిప్పు” కి కేటాయించాడు. నిప్పు చిత్రాన్ని ఈయనే నిర్మించగా గుణశేఖర్ దర్శకత్వం వహించారు. నిప్పు ఈనెల 17న విడుదల కానుండగా ఇప్పుడు వై వి ఎస్ “రేయ్” చిత్రం తరువాతి షెడ్యూల్ ని నిప్పు విడుదల తరువాత మొదలు పెట్టనున్నాడు. హైదరాబాద్ లో కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న తరువాత వై వి ఎస్ అమెరికా లో మిగిలిన భాగం పూర్తి చెయ్యబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ ఈ చిత్రం తో హీరో గా పరిచయం కానున్నారు.
“రేయ్” తరువాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్న వై వి ఎస్
“రేయ్” తరువాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్న వై వి ఎస్
Published on Feb 11, 2012 9:55 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


